Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్నో సెంట్రల్ జైలులో మరో 36మంది ఖైదీలకు హెచ్ఐవి పాజిటివ్

సెల్వి
సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (22:49 IST)
లక్నో సెంట్రల్ జైలులో ఖైదీలలో 36 హెచ్‌ఐవి పాజిటివ్ కేసులను గుర్తించారు. ఇప్పటికే 27 పాజిటివ్‌ హెచ్‌ఐవీ కేసులు నమోదు కాగా, ఇప్పుడు కొత్త సంఖ్య 63కి చేరింది. ఈ ఆందోళనకరమైన కేసుల సంఖ్య జైలు అధికారులనే కాదు.. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా షాక్‌కు గురి చేసింది. 
 
సెప్టెంబరులో ఒక ఖైదీ అనుమానాస్పద రీతిలో మరణించాడు. పోస్ట్‌మార్టంలో అతను ఎయిడ్స్ కారణంగా మరణించాడని తేలింది. జైలు అధికారులు వార్తలను దాచిపెట్టి, ఇతర ఖైదీలకు పరీక్షలు నిర్వహించి మరో 27 మంది హెచ్‌ఐవి పాజిటివ్‌ కేసులు ఉన్నట్లు కనుగొన్నారు. వ్యాధి సోకిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, టెస్టింగ్ కిట్లు లేకపోవడంతో పరీక్షలు నిలిపివేశారు. 
 
రెండో దశ పరీక్షలో, మరో 36 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం 63కి చేరుకుంది. జైలుకు పంపకముందే ఖైదీలకు వ్యాధి సోకిందని, సిరంజిలను పంచుకున్నారని జైలు అధికారులు వాదిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments