Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో 90వేల మార్కును దాటిన కరోనా.. ఒకే రోజు 60మంది మృతి

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (20:14 IST)
కరోనా వైరస్ విజృంభిస్తోంది. తమిళనాడులో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదవుతుంటే.. తర్వాత దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. 
 
బుధవారం కొత్తగా తమిళనాడులో 3,943 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 90వేల మార్కుకు చేరాయి. 
 
అలాగే తమిళనాడులో కరోనా మరణాల సంఖ్య కూడా కల్లోలం సృష్టిస్తోంది. బుధవారం తమిళనాడులో కరోనా సోకి 60 మంది మృతి చెందారు. దీంతో.. తమిళనాట కరోనా మరణాల సంఖ్య 1201కి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments