Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ఇద్దరికి కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (13:00 IST)
ఎనిమిదేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు కామాంధులు. త్రిపురలో దారుణం చోటుచేసుకుంది. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన చిన్నారులు పెడదారిన పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ త్రిపురలోని తబారియా ప్రాంతానికి చెందిన ఏడుగురు బాలురు సమీపంలో నివసించే మూడోతరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికను ఆడుకుందామని పిలిచారు.
 
అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారంతా 10-12 ఏళ్ల బాలురే కావడం గమనార్హం. ఘటన అనంతరం ఇంటికి వెళ్లిన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆరుగురు బాలురుని అదుపులోకి తీసుకున్నారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. వారిద్దరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నలుగురిని జువైనల్‌ హోంకు తరలించారు. మరో బాలుడు పరారీలో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments