Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ఇద్దరికి కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (13:00 IST)
ఎనిమిదేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు కామాంధులు. త్రిపురలో దారుణం చోటుచేసుకుంది. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన చిన్నారులు పెడదారిన పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ త్రిపురలోని తబారియా ప్రాంతానికి చెందిన ఏడుగురు బాలురు సమీపంలో నివసించే మూడోతరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికను ఆడుకుందామని పిలిచారు.
 
అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారంతా 10-12 ఏళ్ల బాలురే కావడం గమనార్హం. ఘటన అనంతరం ఇంటికి వెళ్లిన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆరుగురు బాలురుని అదుపులోకి తీసుకున్నారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. వారిద్దరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నలుగురిని జువైనల్‌ హోంకు తరలించారు. మరో బాలుడు పరారీలో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments