Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో నూడుల్స్ కంపెనీలో భారీ పేలుడు - ఆరుగురు మృత్యువాత!

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (14:29 IST)
బీహార్ రాష్ట్రంలో ఘోర్ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో ఉన్న నూడుల్స్ కంపెనీలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ కారణంగా ఏర్పడిన అగ్నిప్రమాదం వల్ల ఆరుగురు మృత్యువాతపడినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను సహాయక సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ఇదిలావుంటే, ఈ పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పివేశాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదానికి ఈ కంపెనీలోని బాయిలర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments