Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ : ఐదుగురు ఉగ్రవాదుల హతం

Webdunia
ఆదివారం, 30 జనవరి 2022 (16:54 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం సాగుతోంది. ఇందులోభాగంగా శనివారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో జైషే మహ్మద్ కమాండర్ జాహిద్ వానీ కూడా ఉన్నారు. 
 
ఈ ఎన్‌కౌంటర్ కాశ్మీర్‌లోని బుడ్గాం జిల్లాలోని చ్రార్ ఏ షరీఫ్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అలాగే, పుల్వామా జిల్లాలోని నైరా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లు నలుగురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. 
 
కాగా, ఈ ఘటనా స్థలం నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఏకే 56 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఇది పోలీసులకు పెద్ద విజయమని కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. కాగా, గడిచిన నెల రోజుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 22 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments