Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యాంగ బాలుడిపై లైంగికదాడి.. కొందరు వ్యక్తులు అదే పనిగా..?

Webdunia
ఆదివారం, 10 అక్టోబరు 2021 (13:40 IST)
దివ్యాంగ బాలుడిపై లైంగికదాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లా జైపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో కుర్మిండ్ల రవి, పొలవేని సురేశ్‌, మహమ్మద్‌ సాదీక్‌, గడ్డం నందు, బోగె రాయలింగు అనే వ్యక్తులు కొద్దిరోజులుగా బాలుడిపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్టు జైపూర్‌ ఎస్సై రామకృష్ణ తెలిపారు. 
 
రెండు రోజుల క్రితం బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం