Webdunia - Bharat's app for daily news and videos

Install App

COVIDకు బలైన కుటుంబాల పిల్లలకు 5 లక్షల డిపాజిట్: తమిళనాడు ముఖ్యమంత్రి

Webdunia
శనివారం, 29 మే 2021 (21:47 IST)
కరోనాతో తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్ల‌ల‌కు రూ.5 లక్షల ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయించారు.

ఇందుకు 18 ఏళ్ల లోపువారు అర్హులుగా తెలిపారు.విద్యార్థుల చదువు పూర్తిగా ప్రభుత్వమే  బాధ్య‌త‌ తీసుకుంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు.

వీరికి స్కూల్‌, కాలేజీ ఫీజులు ఉండవు. నెల‌కు రూ.3 వేలు పిల్ల‌ల ఖాతాల్లో డిపాజిట్ చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments