Webdunia - Bharat's app for daily news and videos

Install App

డివైడర్‌ను ఢీకొట్టి కంటైనర్‌ కిందకు దూసుకెళ్లిన కారు.. ఐదుగురు దుర్మరణం

Webdunia
ఆదివారం, 30 జనవరి 2022 (16:31 IST)
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణె - ముంబై ఎక్స్‌ప్రెస్ రహదారిపై ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. లోనావ్లా, శిలాతనే అనే గ్రామంలో ఉదయం 8 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. కారు ఒకటి కంటైనర్ లారీ కిందకు దూసుకెళ్లింది. 
 
పూణె నుంచి ముంబైకి వెళుతుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు రోడ్డు అవతలి భాగంలోకి వెళ్లింది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ కిందకు కారు దూసుకెళ్లింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా హర్యానా రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments