Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దల సభకు 41 మంది ఏకగ్రీవంగా ఎంపిక

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (13:11 IST)
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 41 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో అత్యధికంగా 14 మంది బీజేపీ తరపున ఎన్నికయ్యారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు, వైకాపా నుంచి నలుగురు, తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ అన్నాడీఎంకేల నుంచి ఐదుగురు సభ్యులు ఉన్నారు. 
 
రాజ్యసభలో మొత్తం 57 ఖాళీలు ఏర్పడగా ఈ స్థానాల భర్తీ కేసం జూన్ 10వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగిసింది. ఆ తర్వాత 41 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆయా రాష్ట్రాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. మిగిలిన 16 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 
 
ఇందులో మహారాష్ట్రలో ఆరు సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే, రాజస్థాన్ రాష్ట్రంలో నాలుగు, కర్నాటలో 4, హర్యానాలో 2 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు, ఏపీకి చెందిన వైకాపాకు రాజ్యసభలో సభ్యుల సంఖ్య 9కి చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments