Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాదిని కుదిపేస్తున్న పిడుగులు... వర్షాలు... 40 మంది మృతి

ఉత్తర భారతాన్ని పిడుగులు, వర్షాలు కుదిపేస్తున్నాయి. వీటి ధాటికి ఇప్పటికే 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భీకరవర్షాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ భీకర వర్షాలు ఉత్తరప్

Webdunia
మంగళవారం, 29 మే 2018 (14:23 IST)
ఉత్తర భారతాన్ని పిడుగులు, వర్షాలు కుదిపేస్తున్నాయి. వీటి ధాటికి ఇప్పటికే 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భీకరవర్షాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ భీకర వర్షాలు ఉత్తరప్రదేశ్, బీహార్‌తో పాటు పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్‌లోనూ కొనసాగుతున్నాయి.
 
సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పిడుగుల కారణంగా 10 మంది మృతిచెందగా ఆరుగురు గాయపడ్డారు. జార్ఖండ్‌లో ఆదివారం బలమైన గాలులు, భీకర తుపానుతో పెద్ద ఎత్తున వృక్షాలు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. 13 మంది మృత్యువాత పడ్డారు. బీహార్‌లో మృతి చెందిన వారి సంఖ్య మంగళవారానికి 17కు చేరింది. అలాగే, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో సైతం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు ఐఎండీ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అందుకోసం ఇంజెక్షన్లు వాడలేదు : సినీ నటి ఖష్బూ

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

కర్నాటక నేపథ్యంతో కరవాలి తెలుగులో రాబోతుంది, మవీర గా రాజ్ బి శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments