Webdunia - Bharat's app for daily news and videos

Install App

పింగ్లన్‌లో ఎన్‌కౌంటర్ : మేజర్ సహా నలుగురు సైనికుల మృతి

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (11:18 IST)
పూల్వామా ఉగ్రదాడి నుంచి తేరుకోక ముందే జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మరోమారు తీవ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లా పింగ్లన్ ప్రాంతంలో 55 రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన జవాన్లను జైషే మహ్మద్ ఉగ్రవాదులు కాల్చి చంపారు.
 
ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మేజర్ సహా మొత్తం నలుగురు సైనికులు మృతిచెందారు. గురువారం నాడు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి జరిగిన స్థలానికి మరో 10 కిమీ దూరంలోనే ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.
 
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఇద్దరు లేక ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు తలదాచుకుని ఉండి ఉంటారని భావిస్తున్న భద్రతా బలగాలు ఇప్పటికే ఆ ప్రాంతాన్ని చుట్టిముట్టి జల్లెడ పడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments