Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త ముందే అత్యాచారం.. నిందితులకు చనిపోయేవరకు జైలు శిక్ష.. కోర్టు

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (11:04 IST)
దేశంలో కామాంధుల దుశ్చర్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. గత రాజస్థా‌న్‌లో జరిగిన అల్వార్ గ్యాంగ్ రేప్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా కట్టుకున్న భర్త ముందే కొంతమంది దారుణంగా మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటనపై మహిళా సంఘాలు సీరియస్ అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి రాజస్థాన్ స్పెషల్ కోర్టు నిందితులకు దారుణ శిక్ష విధించింది. 
 
ఏకంగా భర్తముందే మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులు చనిపోయే వరకూ జైలు శిక్ష అనుభవించాలంటూ స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. అంతే కాదు రేప్‌ని వీడియో తీసిన వ్యక్తికి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు సంచలన తీర్పునిచ్చింది. అయితే స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ నిందితులు పై కోర్టుకు వెళ్లి శిక్ష తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం