Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త ముందే అత్యాచారం.. నిందితులకు చనిపోయేవరకు జైలు శిక్ష.. కోర్టు

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (11:04 IST)
దేశంలో కామాంధుల దుశ్చర్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. గత రాజస్థా‌న్‌లో జరిగిన అల్వార్ గ్యాంగ్ రేప్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా కట్టుకున్న భర్త ముందే కొంతమంది దారుణంగా మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటనపై మహిళా సంఘాలు సీరియస్ అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి రాజస్థాన్ స్పెషల్ కోర్టు నిందితులకు దారుణ శిక్ష విధించింది. 
 
ఏకంగా భర్తముందే మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులు చనిపోయే వరకూ జైలు శిక్ష అనుభవించాలంటూ స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. అంతే కాదు రేప్‌ని వీడియో తీసిన వ్యక్తికి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు సంచలన తీర్పునిచ్చింది. అయితే స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ నిందితులు పై కోర్టుకు వెళ్లి శిక్ష తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం