Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త ముందే అత్యాచారం.. నిందితులకు చనిపోయేవరకు జైలు శిక్ష.. కోర్టు

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (11:04 IST)
దేశంలో కామాంధుల దుశ్చర్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. గత రాజస్థా‌న్‌లో జరిగిన అల్వార్ గ్యాంగ్ రేప్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా కట్టుకున్న భర్త ముందే కొంతమంది దారుణంగా మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటనపై మహిళా సంఘాలు సీరియస్ అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి రాజస్థాన్ స్పెషల్ కోర్టు నిందితులకు దారుణ శిక్ష విధించింది. 
 
ఏకంగా భర్తముందే మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులు చనిపోయే వరకూ జైలు శిక్ష అనుభవించాలంటూ స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. అంతే కాదు రేప్‌ని వీడియో తీసిన వ్యక్తికి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు సంచలన తీర్పునిచ్చింది. అయితే స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ నిందితులు పై కోర్టుకు వెళ్లి శిక్ష తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం