Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం - అగ్నికి ఆహుతైన గోవులు

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (10:35 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భారీ అగ్నిప్రమాదంలో ఆవులు మంటల్లో కాలిపోయాయి. ఈ విషాదకర ఘటన యూపీలోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కనవాణి అనే గ్రామంలో జరిగింది. డంప్‌యార్డులో చెలరేగిన మంటల కారణంగా పక్కనే ఉన్న గోశాలకు ఈ మంటలు వ్యాపించాయి. దీంతో 38 మంది ఆవులు చనిపోయాయి. 
 
ఈ ప్రమాదంపై శ్రీకృష్ణ గోశాల ఆపరేటర్ సూరజ్ పండిట్ మాట్లాడుతూ, గోశాల పక్కనే ఉన్న డంప్‌యార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని, ఈ మంటలు క్షణాల్లో వ్యాపించి గోశాల పూర్తిగా దగ్ధమైపోయిందని తెలిపారు. దీంతో గోశాలలో ఉన్న 150 ఆవుల మందలో 38 ఆవులు మంటల్లో కాలిపోయినట్టు వివరించారు. 
 
ఈ ప్రమాద వార్త తెలుసుకోగానే పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. అలాగే, ప్రమాదంపై లోతుగా విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments