Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం - అగ్నికి ఆహుతైన గోవులు

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (10:35 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భారీ అగ్నిప్రమాదంలో ఆవులు మంటల్లో కాలిపోయాయి. ఈ విషాదకర ఘటన యూపీలోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కనవాణి అనే గ్రామంలో జరిగింది. డంప్‌యార్డులో చెలరేగిన మంటల కారణంగా పక్కనే ఉన్న గోశాలకు ఈ మంటలు వ్యాపించాయి. దీంతో 38 మంది ఆవులు చనిపోయాయి. 
 
ఈ ప్రమాదంపై శ్రీకృష్ణ గోశాల ఆపరేటర్ సూరజ్ పండిట్ మాట్లాడుతూ, గోశాల పక్కనే ఉన్న డంప్‌యార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని, ఈ మంటలు క్షణాల్లో వ్యాపించి గోశాల పూర్తిగా దగ్ధమైపోయిందని తెలిపారు. దీంతో గోశాలలో ఉన్న 150 ఆవుల మందలో 38 ఆవులు మంటల్లో కాలిపోయినట్టు వివరించారు. 
 
ఈ ప్రమాద వార్త తెలుసుకోగానే పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. అలాగే, ప్రమాదంపై లోతుగా విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments