Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్త్ డేకు వెళ్తే కూల్ డ్రింక్స్‌లో మత్తుమందిచ్చి సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (10:26 IST)
బర్త్ డే పార్టీ కోసం వెళ్లిన యువతిపై తోటి స్నేహితులే అత్యాచారానికి పాల్పడిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. బర్త్ డే పార్టీ పేరిట ఇంటికి ఆహ్వానించి కూల్‌డ్రింక్స్‌లో  మత్తు మందు కలిపి ఇచ్చి తాగించారు. ఆమె అపస్మారక స్థితిలోనికి చేరుకోగానే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
వివరాల్లోకి వెళితే పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్థులు తోటి విద్యార్థినిని బర్త్ డే వేడుకలకు ఆహ్వానించారు. ఆ తర్వాత.. బాలికకు కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చారు. ఆ తర్వాత.. బాలిక ఇంటికి చేరుకునే సరికి అపస్మారక స్థితిలో ఇంటికి చేరుకుంది. 
 
బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. బాలిక తల్లిదండ్రులు అపస్మారక స్థితిలోనికి చేరుకుంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని తెలిపారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
బాలికపై సాముహిక అత్యాచారం చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో స్థానిక టీఎంసీ నాయకుడి కుమారుడు ఉన్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు.. బ్రజగోపాల్‌ను అరెస్టు చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments