Webdunia - Bharat's app for daily news and videos

Install App

పలు దేశాల నుంచి బెంగుళూరుకు వచ్చిన 354 మందికి కరోనా పాజిటివ్

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (16:54 IST)
ఇపుడు ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఒమిక్రాన్ కేసులు అధికంగా నమోదవుతున్న ఎట్ రిస్క్ దేశాల జాబితా నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు నిశితంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పలు దేశాల నుంచి బెంగుళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చిన వారికి ఒమిక్రాన్ నిర్ధారణ పరీక్షలు చేశారు. 
 
వీరిలో 354 మంది కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు కర్నాటక వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా, ప్రస్తుతం రాష్ట్రంలో 7100 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలిపింది. 
 
కాగా, బెంగుళూరుకు విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడికి జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రిస్క్ జాబితాలో చేర్చిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఖచ్చితంగా ఈ పరీక్షలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments