Webdunia - Bharat's app for daily news and videos

Install App

పలు దేశాల నుంచి బెంగుళూరుకు వచ్చిన 354 మందికి కరోనా పాజిటివ్

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (16:54 IST)
ఇపుడు ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఒమిక్రాన్ కేసులు అధికంగా నమోదవుతున్న ఎట్ రిస్క్ దేశాల జాబితా నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు నిశితంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పలు దేశాల నుంచి బెంగుళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చిన వారికి ఒమిక్రాన్ నిర్ధారణ పరీక్షలు చేశారు. 
 
వీరిలో 354 మంది కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు కర్నాటక వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా, ప్రస్తుతం రాష్ట్రంలో 7100 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలిపింది. 
 
కాగా, బెంగుళూరుకు విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడికి జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రిస్క్ జాబితాలో చేర్చిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఖచ్చితంగా ఈ పరీక్షలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జయహో రామానుజ సినిమా పాటలు తిలకించి మెచ్చుకున్న తెలంగాణ మంత్రులు

పేక మేడలు నుంచి ఫస్ట్ సింగిల్ 'బూమ్ బూమ్ లచ్చన్న సాంగ్ విడుదల

కాశీ, కాంప్లెక్స్, శంబాలా గురించి రివిల్ చేసిన కల్కి 2898 AD రిలీజ్ ట్రైలర్

అడవి శేష్ పేరు మారిపోయింది.. ఇందుకు సన్నీ లియోన్‌నే కారణమా?

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

తర్వాతి కథనం
Show comments