Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర కేబినేట్‌ ఎమర్జెన్సీ మీటింగ్.. బిపిన్ రావత్ ఆచూకీ కోసం?

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (16:47 IST)
Helicopter Crash
ఇండియన్‌ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాద ఘటనపై కేంద్ర కేబినేట్‌ ఎమర్జెన్సీ సమీక్ష సమావేశం నిర్వహిస్తోంది. కాసేపట్లో రాజ్‌నాథ్‌ సింగ్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 
 
తమిళనాడులోని కూనూరు వద్ద ఇండియన్‌ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో సీడీయస్ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణీతో పాటు మరో ఏడుగురు వున్నట్లు తెలుస్తోంది. 
 
ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఉన్న బిపిన్‌ రావత్‌ ఆచూకీ మాత్రం ఇంకా లభ్యం కాకపోవడంతో ఆందోళన నెలకొంది. ఘటన స్థలం వద్ద రెస్కూ సిబ్బంది ఇప్పటికే ఇద్దరి మృతదేహాలను గుర్తించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments