Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో దారుణం.. మూడేళ్ల బాలికపై అత్యాచారం..

Webdunia
శనివారం, 21 నవంబరు 2020 (16:40 IST)
ముంబైలో మరో దారుణం చోటుచేసుకుంది. మూడు సంవత్సరాల బాలికపై అత్యాచారం జరిగింది. ఇద్దరు మైనర్లు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఓ మహిళ తన మూడు సంవత్సరాల పాప గ్యాంగ్ రేప్‌కు గురైందని పోలీసుల్ని ఆశ్రయించిందని, ఇద్దరు మైనర్లు దీనికి పాల్పడినట్లు ఆమె చెప్పిందని దాంతో కేసును నమోదు చేశామని పోలీసులు చెప్పారు.
 
ఈ కేసును ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సెక్షన్ 376, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్(పాక్సో) చట్టం ప్రకారం కేసును నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఇద్దరు కరెక్షనల్ హోమ్‌కు తరలించ బడ్డారని ఇన్‌స్పెక్టర్ కాస్తుర్బా మార్గ్ తెలిపారు. అయితే నిందితులు ఇద్దరు బాధితురాలి కుటుంబానికి తెలిసిన వారేనని పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం