Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో దారుణం.. మూడేళ్ల బాలికపై అత్యాచారం..

Webdunia
శనివారం, 21 నవంబరు 2020 (16:40 IST)
ముంబైలో మరో దారుణం చోటుచేసుకుంది. మూడు సంవత్సరాల బాలికపై అత్యాచారం జరిగింది. ఇద్దరు మైనర్లు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఓ మహిళ తన మూడు సంవత్సరాల పాప గ్యాంగ్ రేప్‌కు గురైందని పోలీసుల్ని ఆశ్రయించిందని, ఇద్దరు మైనర్లు దీనికి పాల్పడినట్లు ఆమె చెప్పిందని దాంతో కేసును నమోదు చేశామని పోలీసులు చెప్పారు.
 
ఈ కేసును ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సెక్షన్ 376, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్(పాక్సో) చట్టం ప్రకారం కేసును నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఇద్దరు కరెక్షనల్ హోమ్‌కు తరలించ బడ్డారని ఇన్‌స్పెక్టర్ కాస్తుర్బా మార్గ్ తెలిపారు. అయితే నిందితులు ఇద్దరు బాధితురాలి కుటుంబానికి తెలిసిన వారేనని పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం