Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్ల బాలికపై సెక్యూరిటీ గార్డ్‌ అత్యాచారం.. ఏడుపు విని..?

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (14:12 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై కామాంధులు పెచ్చరిల్లిపోతున్నా.. కఠినమైన శిక్షలను తెచ్చేందుకు చట్టంలో సవరణలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదు. తాజాగా ఢిల్లీలో ఇంటికి కాపలా కాసే సెక్యూరిటీ గార్డ్.. ఆ ఇంట్లో ఆడుకుంటూ పాడుకుంటూ తిరిగే చిన్నారిని కాటేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతానికి చెందిన ఓ అపార్ట్‌మెంట్‌లో.. రంజీత్ అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రంజీత్ అనే భవనంలో ఉన్న మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆ సమయంలో బాలిక ఏడుపును గమనించిన స్థానికులు రంజీత్‌కు దేహశుద్ధి చేశారు. చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 
 
మరోవైపు ఈ అత్యాచార ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్ ఫైర్ అయ్యారు. నిర్భయ ఘటన చోటు చేసుకుని ఆరేళ్లైనప్పటికీ దేశ రాజధానిలో ఇంకా బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని స్వాతి మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం