Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆట్లాడుకుంటూ పామును కొరికి చంపేసిన బాలుడు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (11:28 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫరూఖాబాద్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన జరిగింది. అభంశుభం తెలియని ఓ బాలుడు... ఆట్లాడుకుంటూ పామును కొరికేయడంతో అది చనిపోయింది. బాలుడికి సకాలంలో వైద్యం అందించడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఫరూకాబాద్ జిల్లాలోని కొత్వాలి మహ్మదాబాద్ ప్రాంతంలోని మద్నాపూర్‌కు చెందిన దినేశ్ సింగ్ అనే వ్యక్తికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ బాలుడు శనివారం ఆరు బయట ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అటుగా ఓ పాము వచ్చింది. 
 
దాన్ని చూసిన బాలుడు.. ఆట్లాడుకుంటూ వెళ్లి దాన్ని పట్టుకుని నోట్లో పెట్టుకుని కొరికి చంపేశాడు. ఆ తర్వాత స్పృహతప్పి  పడిపోయాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఆస్పత్రి వద్దకు తీసుకెళ్లి వైద్యం చేయించడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments