Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆట్లాడుకుంటూ పామును కొరికి చంపేసిన బాలుడు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (11:28 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫరూఖాబాద్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన జరిగింది. అభంశుభం తెలియని ఓ బాలుడు... ఆట్లాడుకుంటూ పామును కొరికేయడంతో అది చనిపోయింది. బాలుడికి సకాలంలో వైద్యం అందించడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఫరూకాబాద్ జిల్లాలోని కొత్వాలి మహ్మదాబాద్ ప్రాంతంలోని మద్నాపూర్‌కు చెందిన దినేశ్ సింగ్ అనే వ్యక్తికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ బాలుడు శనివారం ఆరు బయట ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అటుగా ఓ పాము వచ్చింది. 
 
దాన్ని చూసిన బాలుడు.. ఆట్లాడుకుంటూ వెళ్లి దాన్ని పట్టుకుని నోట్లో పెట్టుకుని కొరికి చంపేశాడు. ఆ తర్వాత స్పృహతప్పి  పడిపోయాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఆస్పత్రి వద్దకు తీసుకెళ్లి వైద్యం చేయించడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments