Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.1720 కోట్ల వంతెన కూలిపోయింది... గంగలో కలిసిపోయింది..

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (11:01 IST)
Bihar
బీహార్‌లో రూ.1710 కోట్లతో నిర్మిస్తున్న వంతెన కుప్పకూలింది. బీహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్, ఖగారియా రెండు జిల్లాలను కలుపుతూ గంగా నదిపై నిర్మిస్తున్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. 
 
ఈ వంతెనను 2014లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు. ఈ వంతెనను రూ.1710 కోట్లతో 100 అడుగుల ఎత్తులో మూడు కిలోమీటర్ల పొడవునా నాలుగు లైన్ల వంతెనగా నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. 
 
గత ఏడాది ఏప్రిల్‌లో నిర్మాణ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా వంతెన కూలిపోయింది. ఈ వంతెన రెండోసారి కూలిపోవడంతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విచారణకు ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments