Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.1720 కోట్ల వంతెన కూలిపోయింది... గంగలో కలిసిపోయింది..

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (11:01 IST)
Bihar
బీహార్‌లో రూ.1710 కోట్లతో నిర్మిస్తున్న వంతెన కుప్పకూలింది. బీహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్, ఖగారియా రెండు జిల్లాలను కలుపుతూ గంగా నదిపై నిర్మిస్తున్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. 
 
ఈ వంతెనను 2014లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు. ఈ వంతెనను రూ.1710 కోట్లతో 100 అడుగుల ఎత్తులో మూడు కిలోమీటర్ల పొడవునా నాలుగు లైన్ల వంతెనగా నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. 
 
గత ఏడాది ఏప్రిల్‌లో నిర్మాణ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా వంతెన కూలిపోయింది. ఈ వంతెన రెండోసారి కూలిపోవడంతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విచారణకు ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను వస్తున్నా.. ఆశీస్సులు కావాలంటూ నందమూరి మోక్షజ్న ట్వీట్

పుష్ప 2 కు అన్నీ అడ్డంకులే.. ముఖ్యంగా ఆ ఇద్దరే కారణమా?

ముంబైలో చెర్రీ ఇంట్లోనే వుండిపోయా.. ఎవరికీ చెప్పొద్దన్నాడు.. మంచు లక్ష్మి

రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ హీరోగా ది ఇండియా హౌస్ చిత్రం హంపిలో ప్రారంభం

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments