Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 నెలల పసికందుపై 17 ఏళ్ల బాలుడి అత్యాచారం..

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (17:36 IST)
పసికందులను కూడా కామాంధులు విడిచిపెట్టట్లేదు. మూడు నెలల శిశువుపై అత్యాచారం చేసినందుకు 17 ఏళ్ల బాలుడిపై కేసు నమోదైంది. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. ఈ కేసులో బాలుడు పరారీలో ఉన్నాడు. తన తల్లి తన ఫిర్యాదులో, తన గేదెలను కట్టేందుకు వెళ్లానని.. ఆ సమయంలో నిద్రిస్తున్న కూతురిపై అత్యాచారం జరిగిందని వాపోయింది. 
 
ఆ నిద్రిస్తున్న 3 నెలల పసిబిడ్డ వద్ద 17 ఏళ్ల యువకుడు వున్నాడని.. ఏడుస్తున్న శిశువును శాంతింపజేయడానికి ప్రయత్నించడాన్ని ఆమె వెల్లడించింది. శిశువు ప్రైవేట్ భాగాలలో రక్తం కనిపించింది. శిశువు పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆసుపత్రిలో చేర్చారు.
 
ఈ ఘటనపై డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్‌పి) రాజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, బాలుడిపై ఐపిసి సెక్షన్ 376 (రేప్), పోక్సో చట్టం నిబంధనల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. బాలుడిని అరెస్టు చేయడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. తదుపరి పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments