Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 నెలల పసికందుపై 17 ఏళ్ల బాలుడి అత్యాచారం..

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (17:36 IST)
పసికందులను కూడా కామాంధులు విడిచిపెట్టట్లేదు. మూడు నెలల శిశువుపై అత్యాచారం చేసినందుకు 17 ఏళ్ల బాలుడిపై కేసు నమోదైంది. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. ఈ కేసులో బాలుడు పరారీలో ఉన్నాడు. తన తల్లి తన ఫిర్యాదులో, తన గేదెలను కట్టేందుకు వెళ్లానని.. ఆ సమయంలో నిద్రిస్తున్న కూతురిపై అత్యాచారం జరిగిందని వాపోయింది. 
 
ఆ నిద్రిస్తున్న 3 నెలల పసిబిడ్డ వద్ద 17 ఏళ్ల యువకుడు వున్నాడని.. ఏడుస్తున్న శిశువును శాంతింపజేయడానికి ప్రయత్నించడాన్ని ఆమె వెల్లడించింది. శిశువు ప్రైవేట్ భాగాలలో రక్తం కనిపించింది. శిశువు పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆసుపత్రిలో చేర్చారు.
 
ఈ ఘటనపై డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్‌పి) రాజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, బాలుడిపై ఐపిసి సెక్షన్ 376 (రేప్), పోక్సో చట్టం నిబంధనల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. బాలుడిని అరెస్టు చేయడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. తదుపరి పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments