Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 నెలల పసికందుపై 17 ఏళ్ల బాలుడి అత్యాచారం..

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (17:36 IST)
పసికందులను కూడా కామాంధులు విడిచిపెట్టట్లేదు. మూడు నెలల శిశువుపై అత్యాచారం చేసినందుకు 17 ఏళ్ల బాలుడిపై కేసు నమోదైంది. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. ఈ కేసులో బాలుడు పరారీలో ఉన్నాడు. తన తల్లి తన ఫిర్యాదులో, తన గేదెలను కట్టేందుకు వెళ్లానని.. ఆ సమయంలో నిద్రిస్తున్న కూతురిపై అత్యాచారం జరిగిందని వాపోయింది. 
 
ఆ నిద్రిస్తున్న 3 నెలల పసిబిడ్డ వద్ద 17 ఏళ్ల యువకుడు వున్నాడని.. ఏడుస్తున్న శిశువును శాంతింపజేయడానికి ప్రయత్నించడాన్ని ఆమె వెల్లడించింది. శిశువు ప్రైవేట్ భాగాలలో రక్తం కనిపించింది. శిశువు పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆసుపత్రిలో చేర్చారు.
 
ఈ ఘటనపై డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్‌పి) రాజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, బాలుడిపై ఐపిసి సెక్షన్ 376 (రేప్), పోక్సో చట్టం నిబంధనల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. బాలుడిని అరెస్టు చేయడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. తదుపరి పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments