చెన్నైలో భారీ వర్షాలు: ముగ్గురు మృతి

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (22:12 IST)
చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేయగా.. మళ్లీ వర్షం నీటితో నిండాయి. మెట్రో పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భారీగా వరదనీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.  

 
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని కుండపోత వర్షాలు రాష్ట్రాన్ని దెబ్బతీశాయి. గురువారం తమిళనాడులో వర్ష సంబంధిత ప్రమాదాల్లో ముగ్గురు మరణించారని రాష్ట్ర విపత్తు నిర్వహణ మంత్రి కె.కె.ఎస్.ఎస్.ఆర్. రామచంద్రన్ తెలిపారు. తీరాల వెంబడి తుఫాను భారీ వర్షపాతాన్ని ప్రేరేపించడంతో రాజధాని నగరం చెన్నైని 17 సెంటీమీటర్ల వరకు వర్షాలు ముంచెత్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments