Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెడికల్‌ కాలేజీలో కరోనా కలకలం: 29 మంది విద్యార్థులకు పాజిటివ్

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (16:34 IST)
మహారాష్ట్ర ముంబైలోని కేఈఎం మెడికల్‌ కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది. 29 మంది విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే, ఇందులో 27 మంది రెండు డోసుల కొవిడ్‌ టీకా తీసుకున్నారు. 29 మంది విద్యార్థుల్లో 23 మంది ఎంబీబీఎస్‌ సెకండియర్‌ చదువుతుండగా.. ఆరుగురు మొదటి సంవత్సరం విద్యార్థులు. 
 
ఇందులో ఇద్దరు విద్యార్థులను చికిత్స కోసం సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రిలో చేర్చారు. మిగిలిన వారందరినీ ఐసోలేషన్‌కు తరలించారు. కళాశాలలో మొత్తం 1100 మంది వైద్య విద్యార్థులు ఉన్నారని కేఈఎం హాస్పిటల్‌ డీన్‌ హేమంత్‌ దేశ్‌ముఖ్‌ తెలిపారు.
 
కరోనావైరస్ కేసులు తగ్గడం మరియు టీకాలు వేగం పెరగడంతో అనేక కళాశాలలు మరియు పాఠశాలలు తెరవడం ప్రారంభించాయి. ఏదేమైనా, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఇటీవల విద్యార్థులు కోవిడ్ పాజిటివ్ పరీక్షించిన కేసులు బయటపడ్డాయి. ఇప్పటికే కర్ణాటకలోని బెంగుళూరులోని ఒక రెసిడెన్షియల్ స్కూలులో దాదాపు 500 మంది విద్యార్థులలో 60 మంది పాజిటివ్‌గా తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments