Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌత్ ఢిల్లీలో మహిళపై గ్యాంగ్ రేప్...

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (20:18 IST)
దక్షిణ ఢిల్లీలో 26 యేళ్ల మహిళ ఒకరు సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన సౌత్ ఢిల్లీలోని మైదాన్ గర్హి ఏరియాలో జరిగింది. లిఫ్టు పేరుతో ఓ మహిళను ఎక్కించుకున్న కారు డ్రైవర్ ఒకరు తన స్నేహితులతో ఈ దారుణానికి పాల్పడ్డారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 18వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో ఫతేపూర్‌ బేరిలో ఉన్న స్వామి సత్సంగ్ ఆశ్రమానికి బాధితురాలు ఒంటరిగా బయలుదేరింది. ఈమె రోడ్డులో ఆటో రిక్షా కోసం వేచివుండగా, ఓ కారు ఆమె ముందుకు వచ్చి ఆగింది. దీంతో ఆమె ఛత్తర్‌పూర్ వెళ్లేందుకు లిఫ్టు అడగ్గా ట్యాక్సీ డ్రైవర్ ఎక్కించుకున్నాడు. 
 
ఆ తర్వాత ఆ తర్వాత రూటు మార్చి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాధితురాలు అక్కడ నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తనపై దేవేందర్, జైహిందా అనే ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసినట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం