Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌత్ ఢిల్లీలో మహిళపై గ్యాంగ్ రేప్...

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (20:18 IST)
దక్షిణ ఢిల్లీలో 26 యేళ్ల మహిళ ఒకరు సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన సౌత్ ఢిల్లీలోని మైదాన్ గర్హి ఏరియాలో జరిగింది. లిఫ్టు పేరుతో ఓ మహిళను ఎక్కించుకున్న కారు డ్రైవర్ ఒకరు తన స్నేహితులతో ఈ దారుణానికి పాల్పడ్డారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 18వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో ఫతేపూర్‌ బేరిలో ఉన్న స్వామి సత్సంగ్ ఆశ్రమానికి బాధితురాలు ఒంటరిగా బయలుదేరింది. ఈమె రోడ్డులో ఆటో రిక్షా కోసం వేచివుండగా, ఓ కారు ఆమె ముందుకు వచ్చి ఆగింది. దీంతో ఆమె ఛత్తర్‌పూర్ వెళ్లేందుకు లిఫ్టు అడగ్గా ట్యాక్సీ డ్రైవర్ ఎక్కించుకున్నాడు. 
 
ఆ తర్వాత ఆ తర్వాత రూటు మార్చి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాధితురాలు అక్కడ నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తనపై దేవేందర్, జైహిందా అనే ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసినట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం