Webdunia - Bharat's app for daily news and videos

Install App

250 రైళ్లు వృథా: మంత్రి పీయూష్‌గోయల్‌

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (12:11 IST)
ఇంటికెళ్లే మార్గం లేక వలస కార్మికులు అల్లాడిపోతుంటే.. వారిని పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు ఉత్తుత్తి మాటలతో సరిపెడుతున్నాయని తేలిపోయింది. కేంద్రం కనికరించినా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయంలో చేతులెత్తేశాయి.

వలసకార్మికుల కోసం రైళ్లను కేటాయించాలని కోరిన రాష్ట్రాలు కార్మికులను తరలించకపోవడంతో.. 250 రైళ్లు వృథా అయ్యాయని రైల్వే శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ వ్యాఖ్యానించారు.

అయితే రాష్ట్రాలు కోరితే మరిన్ని ప్రత్యేక రైళ్లను కేటాయిస్తామని అన్నారు. అయినప్పటికీ తాము ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని అన్నారు.

మీడియాకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బాధాకరమైన విషయం ఏమిటంటే, 250 రైళ్లను కేటాయిస్తే.. మహారాష్ట్ర కేవలం వంద రైళ్లను మాత్రమే వలసకార్మికుల కోసం వినియోగించిందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments