Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరఖ్‌పూర్‌లో జైలు ఖైదీలకు ఎయిడ్స్...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ జైలులో ఉండే ఖైదీల్లో 23 మందికి ప్రాణాంతక ఎయిడ్స్ ఉన్నట్టు తేలింది. ఈ జైలులో ఉన్న 58 మంది ఖైదీలకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో 23 మందికి హెచ్.ఐ.వి ఉన్నట్టు వైద్యులు

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (15:11 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ జైలులో ఉండే ఖైదీల్లో 23 మందికి ప్రాణాంతక ఎయిడ్స్ ఉన్నట్టు తేలింది. ఈ జైలులో ఉన్న 58 మంది ఖైదీలకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో 23 మందికి హెచ్.ఐ.వి ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. వీరిలో ఓ మహిళ కూడా ఉండటం గమనార్హం. 
 
అలాగే, జైలులో ఉన్న ఖైదీలలో ఎక్కువ మందికి అధిక రక్తపోటు, మధుమేహం, హృద్రోగం వంటి సమస్యలతో బాధపడుతున్నట్టు ఈ పరీక్షల్లో తేలింది. దీనిపై జైళ్ళ శాఖ డీఐజీ యడవేంద్ర శుక్లా చెప్పారు. గత ఏడాది ఉన్నావో జిల్లా జైలులో 58 మంది ఖైదీలకు ఎయిడ్స్ ఉందని తేలిందని చెప్పారు. వీరికి జైల్లోనే ఉంచి వ్యాధి ఎక్కువ కాకుండా చికిత్స చేస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments