Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురాతన శివాలయంలో బయటపడిన 22 పంచలోహ విగ్రహాలు

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (10:10 IST)
22 idols
తమిళనాడులోని పురాతన శివాలయంలో త్రవ్వకాలలో 22 పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. మైలాడుదురై జిల్లా, శీర్గాలిలోని చటగ్నాథాన్ ఆలయంలో 30 సంవత్సరాలకు పైగా కుంభాభిషేకం నిర్వహించలేదు. తాజాగా ఆ ఆలయ కుంభాభిషేకం పనులు జరుగుతున్నాయి. 
 
ఇందులో భాగంగా త్రవ్వకాలలో, ఆలయం లోపల నియమించబడిన యాగశాల ప్రాంతం కనుగొనబడింది. ఇది 22 దేవతా విగ్రహాలను వెలికితీసేందుకు దారితీసింది. 
 
ఐదు లోహాలతో తయారు చేయబడిన, రెండు అడుగుల ఎత్తులో ఉన్న విగ్రహాలు కనుగొనడం జరిగింది. ఇంకా తవ్వకాల్లో వందలాది రాగి కడ్డీలు, ఇతర కళాఖండాలు కూడా లభించాయి. ఈ విగ్రహాలకు సంబంధించి పురావస్తు శాఖకు సమాచారం అందించడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments