పురాతన శివాలయంలో బయటపడిన 22 పంచలోహ విగ్రహాలు

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (10:10 IST)
22 idols
తమిళనాడులోని పురాతన శివాలయంలో త్రవ్వకాలలో 22 పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. మైలాడుదురై జిల్లా, శీర్గాలిలోని చటగ్నాథాన్ ఆలయంలో 30 సంవత్సరాలకు పైగా కుంభాభిషేకం నిర్వహించలేదు. తాజాగా ఆ ఆలయ కుంభాభిషేకం పనులు జరుగుతున్నాయి. 
 
ఇందులో భాగంగా త్రవ్వకాలలో, ఆలయం లోపల నియమించబడిన యాగశాల ప్రాంతం కనుగొనబడింది. ఇది 22 దేవతా విగ్రహాలను వెలికితీసేందుకు దారితీసింది. 
 
ఐదు లోహాలతో తయారు చేయబడిన, రెండు అడుగుల ఎత్తులో ఉన్న విగ్రహాలు కనుగొనడం జరిగింది. ఇంకా తవ్వకాల్లో వందలాది రాగి కడ్డీలు, ఇతర కళాఖండాలు కూడా లభించాయి. ఈ విగ్రహాలకు సంబంధించి పురావస్తు శాఖకు సమాచారం అందించడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments