Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై 21 మంది సామూహిక అత్యాచారం... మద్యం, గంజాయి అలవాటు చేసి?

తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని తిరువళ్లూరులో ఓ బాలికపై 21 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. బాలికకు గంజాయి, మద్యం అలవాటు చేసి.. బాలికపై తోటి విద్యార్థులే అత్యాచారానికి పాల్పడ్డ

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (11:57 IST)
తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని తిరువళ్లూరులో ఓ బాలికపై 21 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. బాలికకు గంజాయి, మద్యం అలవాటు చేసి.. బాలికపై తోటి విద్యార్థులే అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరులోని ఓ ప్రాంతంలో కూలి పనులు చేసే దంపతుల కుమార్తె (బాధితురాలు) పదో తరగతి చదువుతోంది. అయితే పేదరికం వల్ల చదువును ఆపేసి..ఇంట్లోనే వుంటోంది. ఈ క్రమంలో తనతో పాటు చదివిన ఓ యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడు ఆమెను పలు చోట్లకు తీసుకువెళుతూ మద్యం, గంజాయి అలవాటు చేశాడు. 
 
ఈ నేపథ్యంలో, గత నెల 5న బాధితురాలు అదృశ్యమైంది. అన్నిచోట్ల వెతికిన తల్లిదండ్రులు చివరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను బస్టాండ్ వద్ద మత్తులో ఉన్న స్థితిలో కనిపించింది. ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ జరపగా.. గదిలో తనను బంధించారని ప్రేమికుడితో పాటు 21 మంది తనపై అత్యాచారం జరిపినట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments