Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాందినీ చౌక్ భగీరథ్ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదం.. దుకాణాలు దగ్ధం

Webdunia
ఆదివారం, 27 నవంబరు 2022 (11:38 IST)
ఢిల్లీలోని చాందనీచౌక్ ప్రాంతంలోని భగీరథ్ ప్యాలెస్ మార్కెట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం మంటలను ఇంకా అర్పి వేస్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 200కి పైగా దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత ఘటనాస్థలికి చేరుకున్న 14 అగ్నిమాపకదళ యంత్రాలు మంటలను ఆర్పివేసేందుకు గత మూడు రోజులుగా శ్రమిస్తూనే ఉన్నాయి. 
 
అయితే, ఈ మంటల్లో మార్కెట్‌లోని 200 షాపులు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదానికి సంబధించి ఎలక్ట్రానికి ఉపకరణాలకు సంబంధించిన ఐపీసీ 285, ఐపీసీ 336 కింద కేసును నమోదుచేసినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. 
 
మరోవైపు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శనివారం భగీరథ్ ప్యాలెస్‌ను సందర్శించారు. వేలాడే విద్యుత్ తీగలు, ఓవర్ లోడ్ సర్క్యూట్‌లు, పాత భవనాలు, నీటి కొరత, ఇరుకైన లేన్లు, అటువంటి ప్రాంతాల మంటలకు ప్రమాదకరంగా ఉంటాయని ఆయన ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments