Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు మహిళల బట్టలూడదీశారు.. గర్భిణీ మహిళకు... ఖాకీల దాష్టీకం..

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (19:20 IST)
ముగ్గురు మహిళలపై ఖాకీలు దారుణంగా ప్రవర్తించారు. పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు మహిళల బట్టలూడదీసిన దాడి చేసిన ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. అస్సాంకు చెందిన బాధిత మహిళల సోదరుడు వేరొక మతానికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కానీ యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ కోసం ప్రేమ వివాహం చేసుకున్న వ్యక్తి సోదరీమణులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. 
 
విచారణ పేరిట ఆ ముగ్గురు మహిళల బట్టలూడదీసి వారిపై దాష్టీకం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. దీనిపై బాధితులు పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పోలీసులు విచారణ పేరిట గర్భంతో వున్న మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించారని ఆరోపించారు. పోలీసులు చేసిన దాడిలో ఓ మహిళకు గర్భస్రావం అయినట్లు వాపోయారు. ఈ కేసులో ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments