Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్విగ్గీపై కస్టమర్ల ఫైర్.. ఆకలితో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇలా చేస్తారా?

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (18:44 IST)
ఫుడ్ డెలివరీ సంస్థ పేరున్న స్విగ్గీ.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో తన సేవలను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం లంచ్ టైమ్‌కి స్విగ్గీలో ఆర్డర్ చేసిన ఫుడ్ అందలేదు. దీంతో చాలామంది కస్టమర్లు సరైన టైమ్‌కు ఫుడ్ అందక ఇబ్బంది పడ్డారు. దాదాదాపు 152 మందికి ఆర్డర్లు చేతికి అందలేదు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు అందింది.
 
ఆర్డర్ చేసిన ఆహారం సరిగ్గా అందకపోవడంతో ఆ యాప్ నుంచి భారీగా వెలుపలికి వచ్చినట్లు విచారణలో తేలింది. ఇదే తరహాలో ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీ కూడా సాయంత్రం పూట స్విగ్గీలో కస్టమర్లు ఆర్డర్ చేయలేకపోయారని ఆరోపణలు వస్తున్నాయి. ఇలా అప్పుడప్పుడు స్విగ్గీ సేవలు బంద్ కావడంపై వినియోగదారులు ఫైర్ అవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments