Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్విగ్గీపై కస్టమర్ల ఫైర్.. ఆకలితో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇలా చేస్తారా?

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (18:44 IST)
ఫుడ్ డెలివరీ సంస్థ పేరున్న స్విగ్గీ.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో తన సేవలను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం లంచ్ టైమ్‌కి స్విగ్గీలో ఆర్డర్ చేసిన ఫుడ్ అందలేదు. దీంతో చాలామంది కస్టమర్లు సరైన టైమ్‌కు ఫుడ్ అందక ఇబ్బంది పడ్డారు. దాదాదాపు 152 మందికి ఆర్డర్లు చేతికి అందలేదు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు అందింది.
 
ఆర్డర్ చేసిన ఆహారం సరిగ్గా అందకపోవడంతో ఆ యాప్ నుంచి భారీగా వెలుపలికి వచ్చినట్లు విచారణలో తేలింది. ఇదే తరహాలో ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీ కూడా సాయంత్రం పూట స్విగ్గీలో కస్టమర్లు ఆర్డర్ చేయలేకపోయారని ఆరోపణలు వస్తున్నాయి. ఇలా అప్పుడప్పుడు స్విగ్గీ సేవలు బంద్ కావడంపై వినియోగదారులు ఫైర్ అవుతున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments