Webdunia - Bharat's app for daily news and videos

Install App

2,768 మంది జ్యుడీషియల్‌ అధికారులకు కరోనా

Webdunia
శనివారం, 15 మే 2021 (10:00 IST)
గతేడాది ఏప్రిల్‌ నుంచి దేశంలో 10 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, 106 మంది హైకోర్టు జడ్జిలు (దాదాపు 15 శాతం మంది జడ్జిలు) కరోనా మహమ్మారి బారిన పడ్డారు. అలాగే, దేశ వ్యాప్తంగా మొత్తం 18000 వేల సిబ్బందిలో 2,768 మంది జ్యుడీషియల్‌ అధికారులకు కరోనా పాజిటివ్‌గా తేలిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తెలిపారు. 
 
కాగా, కరోనా మహమ్మారి ఈ విధంగా దెబ్బకొడుతున్నప్పటికీ మూడెంచల జ్యుడిషియల్‌ వ్యవస్థ కొనసాగిందని చెప్పారు. కోవిడ్‌ కారణంగా తాము తమ ముగ్గురు అధికారులను కోల్పోయామని తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సుప్రీంకోర్టు విచారణలు జరుపుతోన్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments