Webdunia - Bharat's app for daily news and videos

Install App

2,768 మంది జ్యుడీషియల్‌ అధికారులకు కరోనా

Webdunia
శనివారం, 15 మే 2021 (10:00 IST)
గతేడాది ఏప్రిల్‌ నుంచి దేశంలో 10 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, 106 మంది హైకోర్టు జడ్జిలు (దాదాపు 15 శాతం మంది జడ్జిలు) కరోనా మహమ్మారి బారిన పడ్డారు. అలాగే, దేశ వ్యాప్తంగా మొత్తం 18000 వేల సిబ్బందిలో 2,768 మంది జ్యుడీషియల్‌ అధికారులకు కరోనా పాజిటివ్‌గా తేలిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తెలిపారు. 
 
కాగా, కరోనా మహమ్మారి ఈ విధంగా దెబ్బకొడుతున్నప్పటికీ మూడెంచల జ్యుడిషియల్‌ వ్యవస్థ కొనసాగిందని చెప్పారు. కోవిడ్‌ కారణంగా తాము తమ ముగ్గురు అధికారులను కోల్పోయామని తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సుప్రీంకోర్టు విచారణలు జరుపుతోన్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments