మహారాష్ట్రలో దారుణం-19 ఏళ్ల యువకుడిపై సామూహిక అత్యాచారం

Webdunia
సోమవారం, 30 మే 2022 (19:00 IST)
మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువకుడిపై గ్యాంగ్ రేప్ జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. ఆన్‌లైన్ సైట్ ద్వారా బాధితుడికి ఓ ఇద్దరు యువకులు పరిచయం అయ్యారు. దీంతో వారు బాధితుడిని నందన్ వన్‌లోని పొదల్లోకి రావాలని కోరారు. ఇక వారిని పూర్తిగా నమ్మిన బాలుడు వారు చెప్పిన ప్లేస్‌కి వెళ్లాడు. 
 
బాధితుడు పొదల్లోకి వెళ్లగానే అతడిపై ఇద్దరు యువకులు అసహజ సంభోగానికి పాల్పడ్డారు. దీంతో బాలుడు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

IMAXలో స్టార్ట్ అవతార్ హంగామా - భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

భూత శుద్ధి వివాహ బంధంతో ఒక్కటైన సమంత - రాజ్ నిడిమోరు

Kandula Durgesh: ఏపీలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ, త్వరలో నంది అవార్లులు : కందుల దుర్గేష్

Ram Achanta : అఖండ 2 నిర్మించడానికి గట్టి పోటీనే ఎదుర్కొన్నాం : రామ్, గోపీచంద్ ఆచంట

Bhumika Chawla: యూత్ డ్రగ్స్ మహమ్మారి బ్యాక్ డ్రాప్ తో యుఫోరియా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం