Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్లలో 17,675 మంది రైతు ఆత్మహత్యలు

Webdunia
బుధవారం, 28 జులై 2021 (03:49 IST)
గత మూడేళ్లలో దేశవ్యాపితంగా 17,675 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, ఆంధ్రప్రదేశ్‌లో 1,368 మంది రైతులు బలవన్మరణాల పాలయ్యారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ మంగళవారం లోక్‌సభకు తెలిపారు. 
 
ఎన్‌సిఆర్‌బి వెబ్‌సైట్‌లో 2019 వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతుల ఆత్మహత్యలకు కారణాలు మాత్రం ఆయన వెల్లడించలేదు.

కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మాదక ద్రవ్యాలకు బానిసలవడం, వివాహేతర సంబంధ సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, దివాలా తీయటం, రుణాలు, పరీక్షల్లో ఫెయిల్‌, నిరుద్యోగం, ఉద్యోగ సంబంధ సమస్యలు, ఆస్తి తగాదాలు తదితర కారణాలతో రైతులతో సహా పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు.

దేశవ్యాప్తంగా 2017లో 5,955, 2018లో 5,763, 2019లో 5,957 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఇందులో అత్యధికంగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనే సంభవించాయని అన్నారు.

మహారాష్ట్రలో 7,345 మంది, కర్ణాటకలో 3,853 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 1,368 మంది, తెలంగాణలో 2,237 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments