Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం : 16 మంది మృత్యువాత

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (09:35 IST)
వాతపడ్డారు. తాజా సమాచారం మేరకు యావల్ తాలూకాలోని కిగాంవ్‌ సమీపంలో కూలీలతో వెళుతున్న ఒక ట్రక్కు బోల్తా పడింది. రాజీజోన్ గ్రామంలోని ఒక ఆలయం సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 16 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఒక ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందినట్టు చెప్పారు. మృతులంతా అభోదా, కర్హలా, రావేరా జిల్లాలకు చెందిన కూలీలుగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments