Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై బోర్డింగ్‌ స్కూల్‌లో 26 మంది విద్యార్థులకు కరోనా

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (09:41 IST)
కరోనా ఇంకా దేశాన్ని వీడలేదు. ఇంకా దేశానికి థార్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ముంబైని ఓ బోర్డింగ్‌ స్కూల్‌లో 26 మంది విద్యార్థులు కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తుంది. 
 
మహానగరంలోని అగ్రిపదలో ఉన్న సెయిట్‌ జోసెఫ్‌ బోర్డింగ్ స్కూలులో 26 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. పాఠశాలలో ఉన్న 95 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 26 మందికి పాజిటివ్ అని తేలిందని అధికారులు వెల్లడించారు. వారిలో 12 ఏండ్లలోపు వయస్సున్నవారు నలుగురు ఉన్నారని తెలిపారు. 
 
వారిని నాయర్ దవాఖానకు తరలించామన్నారు. మిగిన 22 మందిని రిచర్డ్ సన్ క్వారంటైన్ సెంటరుకు తరలించమని చెప్పారు. కరోనా నిలయంగా మారిన సెయింట్‌ జోసఫ్‌ బోర్డింగ్‌ స్కూల్‌ను బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు సీజ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments