Webdunia - Bharat's app for daily news and videos

Install App

నదిలో పడిపోయిన ప్రైవేటు బస్సు - 15 మంది మృతి

Webdunia
మంగళవారం, 9 మే 2023 (10:48 IST)
మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖర్గోన్‌ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి నదిలో పడింది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందగా.. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఖర్గోన్‌ నుంచి ఇండోర్‌ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 
 
డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి 50 అడుగుల కిందున్న నదిలో పడింది. గమనించిన స్థానికులు వెంటనే అక్కడకు వెళ్లి ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments