Webdunia - Bharat's app for daily news and videos

Install App

నదిలో పడిపోయిన ప్రైవేటు బస్సు - 15 మంది మృతి

Webdunia
మంగళవారం, 9 మే 2023 (10:48 IST)
మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖర్గోన్‌ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి నదిలో పడింది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందగా.. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఖర్గోన్‌ నుంచి ఇండోర్‌ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 
 
డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి 50 అడుగుల కిందున్న నదిలో పడింది. గమనించిన స్థానికులు వెంటనే అక్కడకు వెళ్లి ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments