Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా 14వేల కరోనా కేసులు.. 549 మరణాలు

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (12:26 IST)
దేశంలో కరోనా కేసుల నమోదులో స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో 14,313 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా మహమ్మారి కారణంగా 549 మంది మరణించారు. కరోనా బారి నుంచి మరో 13,543 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,61,555 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.19 శాతంగా ఉందని తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 105.43 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు బులెటిన్‌లో పేర్కొంది..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments