Webdunia - Bharat's app for daily news and videos

Install App

13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం.. తండ్రి వెళ్లగా..?

సెల్వి
బుధవారం, 20 నవంబరు 2024 (22:40 IST)
బహిర్భూమిని వెళ్లిన 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని వేలూరు జిల్లాలో జరిగింది. బహిర్భూమికి వెళ్లి.. చాలా సమయం గడిచినా తిరిగిరాలేదు. ఆమె కోసం బాధితురాలి తండ్రి వెతుక్కుంటూ వెళ్లాడు. అక్కడ ముగ్గురు వ్యక్తులను చూశాడు. 
 
బాలిక కోసం తండ్రి అరవడం మొదలెట్టాక.. అక్కడున్న ముగ్గురు పరుగెత్తారు. ఆ తర్వాతే తన కుమార్తె లైంగిక దాడికి గురైన విషయం తెలియవచ్చింది. నవంబర్ 16న ఈ ఘటన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు వేలూరు ఆల్‌ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం