Webdunia - Bharat's app for daily news and videos

Install App

పావురాన్ని కాపాడేందుకు కరెంట్ స్తంభం ఎక్కాడు.. తర్వాత?

సెల్వి
బుధవారం, 24 జులై 2024 (13:56 IST)
పావురాన్ని రక్షించేందుకు ఆ బాలుడు సాహసం చేశాడు. ఆ సాహసం కాస్త అతని ప్రాణాలను బలిగొంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో హైటెన్షన్ విద్యుత్ వైర్‌లో ఇరుక్కుపోయిన ఓ బాలుడు మృతి చెందాడు. పావురాన్ని కాపాడే క్రమంలో కరెంటు స్తంభం ఎక్కిన ఓ బాలుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో జరిగింది.ఈ సంఘటన బుధవారం హనుమాపురా గ్రామంలో జరిగింది.

మృతుడు 12 ఏళ్ల రామచంద్ర, ఆరో తరగతి విద్యార్థిగా గుర్తించారు. విద్యుత్ స్తంభంపై ఉన్న హైటెన్షన్ వైర్‌లలో ఒకదానిపై ఇరుక్కుపోయిన పావురం కష్టపడడాన్ని బాలుడు చూశాడు. ధైర్యంగా ఆ చిన్నారి పావురాన్ని రక్షించేందుకు విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుదాఘాతానికి గురయ్యాడు.

ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మరణించగా.. రాంపుర పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

కామెడీ చేసే నటులు దొరకడం ఇంకా కష్టం : సుందరకాండ డైరెక్టర్ వెంకటేష్

తెలీని కథతో అందరినీ ఆకట్టుకునేలా వుండేదే త్రిబాణధారి బార్బరిక్ : దర్శకుడు మోహన్ శ్రీవత్స

Kavya Thapar: నేను రెడీ హీరోయిన్ కావ్య థాపర్ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments