Webdunia - Bharat's app for daily news and videos

Install App

పావురాన్ని కాపాడేందుకు కరెంట్ స్తంభం ఎక్కాడు.. తర్వాత?

సెల్వి
బుధవారం, 24 జులై 2024 (13:56 IST)
పావురాన్ని రక్షించేందుకు ఆ బాలుడు సాహసం చేశాడు. ఆ సాహసం కాస్త అతని ప్రాణాలను బలిగొంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో హైటెన్షన్ విద్యుత్ వైర్‌లో ఇరుక్కుపోయిన ఓ బాలుడు మృతి చెందాడు. పావురాన్ని కాపాడే క్రమంలో కరెంటు స్తంభం ఎక్కిన ఓ బాలుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో జరిగింది.ఈ సంఘటన బుధవారం హనుమాపురా గ్రామంలో జరిగింది.

మృతుడు 12 ఏళ్ల రామచంద్ర, ఆరో తరగతి విద్యార్థిగా గుర్తించారు. విద్యుత్ స్తంభంపై ఉన్న హైటెన్షన్ వైర్‌లలో ఒకదానిపై ఇరుక్కుపోయిన పావురం కష్టపడడాన్ని బాలుడు చూశాడు. ధైర్యంగా ఆ చిన్నారి పావురాన్ని రక్షించేందుకు విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుదాఘాతానికి గురయ్యాడు.

ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మరణించగా.. రాంపుర పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments