Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఏఎస్ శిక్షణా కేంద్రానికి డుమ్మా కొట్టిన పూజ్ ఖేద్కర్...

వరుణ్
బుధవారం, 24 జులై 2024 (13:40 IST)
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌కి విధించిన డెడ్‌లైన్ ముగిసింది. ఈ నెల 23వ తేదీ లోపు ముస్సోరిలోని ఐఏఎస్ శిక్షణా కేంద్రంలో రిపోర్టు చేయాలని జారీ చేసిన ఆదేశాలను ఆమె పాటించలేదు. దీంతో ఆమెకు విధించిన గడువు ముగిసిపోయింది.
 
నకిలీ వికలాంగ ధృవీకణ, కుల ధృవీకరణ పత్రాలు సమర్పించినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమె ఎంపిక చుట్టూ వివాదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ట్రైనింగ్‌ను కేంద్రం నిలిపివేసింది. అదేసమయంలో ఈ నెల 23వ తేదీలోపు ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అడ్మినిస్ట్రేషన్ అకాడెమీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. అయినప్పటికీ ఆమె ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. 
 
మరోవైపు, తన గుర్తింపునకు సంబంధించి తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెపై ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. ఇంకోవైపు, పూజా ఖేద్కర్ సమర్పించిన డాక్యుమెంట్ల పరిశీలన కోసం కేంద్రం ఏకసభ్య కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments