Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాము కరిచిందనీ దాన్ని కొరికి చంపేసిన బాలుడు... ఎక్కడ?

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (14:48 IST)
తనను కరిచిన పామును ఓ బాలుడు కొరికి చంపేశాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జశ్‌పురి జిల్లా పంద్రపుత్ గ్రామంలో అనే గ్రామంలో జరిగింది. ఈ గ్రామంలోని పహాడీ కోర్వా అనే గిరిజన తెగగు చెందిన దీపక్ రామ్ (12) అనే బాలుడు తన ఇంటికి సమీపంలో సోదరితో కలిసి ఆట్లాడుకుంటున్నాడు. ఆ సమంయలో అక్కడకు వచ్చిన పాము ఒకటి ఆ బాలుడి చేతిపై కాటేసింది. 
 
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ బాలుడు.. పారిపోతున్న పామును పట్టుకుని గట్టికా కొరికేశాడు. ఈ విషయం తెలుకున్న కుటుంబ సభ్యులు ఆ బాలుడిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే, ఆ బాలుడు కరిచిన పాము మాత్రం ప్రాణాలు విడిచింది. దీంతో ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments