Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 11 వేల కొత్త కేసులు.. 13 వేల రికవరీలు

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (10:24 IST)
దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంటుంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 8,70,058 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,451 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.

ముందురోజు కంటే 5.5 శాతం మేర పెరుగుదల కనిపించింది. అలాగే నిన్న 266 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 3.43 కోట్ల మందికి కరోనా సోకగా.. 4,61,057 మంది మహమ్మారికి బలయ్యారని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
కరోనా వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ.. క్రియాశీల, రికవరీ రేట్లు ఊరటనిస్తున్నాయి. క్రియాశీల రేటు గతేడాది మార్చి నాటి కనిష్ఠానికి చేరగా.. రికవరీ రేటు అప్పటి గరిష్ఠానికి చేరింది.

ప్రస్తుతం 1,42,826 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 0.42 శాతానికి చేరింది. నిన్న 13,204 మంది కోలుకోగా.. మొత్తంగా 3.37 కోట్ల మంది వైరస్‌ను జయించారు. దాంతో రికవరీ రేటు 98.42 శాతానికి చేరింది.
 
పండగల సీజన్, ప్రభుత్వ సెలవులు కారణంగా గత నెల నుంచి టీకా కార్యక్రమం నెమ్మదించింది. నిన్న 23,84,096 మంది టీకా వేయించుకోగా.. ఇప్పటి వరకు 108 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments