Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో దారుణం : 10 నెలల పసికందుపై 38 యేళ్ల మృగాడు అత్యాచారం

ఢిల్లీలో దారుణం జరిగింది. 10 నెలల పసికందుపై 38 యేళ్ల మృగాడు ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తలదించుకునే పైశాచిక చర్యకు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (12:52 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. 10 నెలల పసికందుపై 38 యేళ్ల మృగాడు ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తలదించుకునే పైశాచిక చర్యకు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
శుక్రవారం రాత్రి పాపతో సహా తల్లిదండ్రులు ఇంటి బయట నిద్రిస్తున్నారు. అర్థరాత్రి సమయంలో నిద్రలేచిన తల్లికి పాప కనిపించలేదు. పాప ఏమైపోయిందోనన్న ఆందోళనలో తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారు చుట్టుపక్కల వెతికారు. ఓ నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ దగ్గర్లో పాప ఏడుపు వినిపించింది. 
 
అక్కడకు వెళ్లిన తల్లిదండ్రులకు దారుణమైన దృశ్యం కనిపించింది. పాపతో లైంగిక వాంఛ తీర్చుకుంటున్న ఆ దుర్మార్గుడిని చితక్కొట్టారు. పాపను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీలోని వికాస్‌పురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఢిల్లీ వెస్ట్ విశాఖపురి ఏరియాలో జరిగింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం