Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెపై అత్యాచారం.. ఆపై గొంతునులిమి చంపేసిన కసాయి తండ్రి

తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కుమార్తెపై అత్యాచారం చేశాడు. ఆపై ఈ విషయం బయటకు చెపుతుందని భావించి గొంతునులిని హత్య చేశాడు. ఈ వివరాలను పరిశీలిస్

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (12:38 IST)
తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కుమార్తెపై అత్యాచారం చేశాడు. ఆపై ఈ విషయం బయటకు చెపుతుందని భావించి గొంతునులిని హత్య చేశాడు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
రామేశ్వరం సమీపం కరయూర్‌ గ్రామంలోని సముద్రపు ఒడ్డున ఓ చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
పోస్టుమార్టంలో చిన్నారి అత్యాచారానికి గురై గొంతు నులిమి హత్య చేసినట్లు తెలిసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చేపట్టిన ప్రాథమిక విచారణలో అదే గ్రామానికి చెందిన మారి కుమార్తె అని తెలిసింది. తండ్రే కుమార్తెపై అత్యాచారానికి పాల్పడి హత్యచేసినట్లు తెలియడంతో బంధువుల ఇంట్లో తలదాచుకున్న మారిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: సాయి అభ్యాంకర్.. బాల్టి కోసం రూ.2 కోట్లు అందుకున్నారా?

Sethupathi: పూరి సేతుపతి టైటిల్, టీజర్ విడుదల తేదీ ప్రకటన

NTR: హైదరాబాద్‌లో కాంతార: చాప్టర్ 1 ప్రీ-రిలీజ్ కు ఎన్టీఆర్

Pawan: హృతిక్, అమీర్ ఖాన్ కన్నా పవన్ కళ్యాణ్ స్టైల్ సెపరేట్ : రవి కె చంద్రన్

OG collections: ఓజీ తో ప్రేక్షకులు రికార్డ్ కలెక్టన్లు ఇచ్చారని దానయ్య ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments