Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచినీళ్లుగా భావించి పెయింట్ థిన్నర్ తాగిన చిన్నారి మృతి

సెల్వి
సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (21:25 IST)
హర్యానాలో పెయింట్ థిన్నర్ తాగి ఓ చిన్నారి మృతి చెందినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
కడుపులో విపరీతమైన నొప్పితో స్పృహ కోల్పోయి, ఆదివారం గురుగ్రామ్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఒకటిన్నర సంవత్సరాల బాలుడు మరణించాడని వారు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. హక్షన్ కుటుంబం వివాహ వేడుకకు హాజరైన సమయంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ వేడుక ఓ ఇంట్లో జరుగుతోందని, కొన్ని వారాల క్రితం రంగులు వేయించామని, థిన్నర్‌ను అప్పుడే కొన్నామని చెప్పారు.
 
ఆడుకుంటున్న హ‌క్ష‌న్ దానిని నీళ్ల‌గా భావించి థిన్నర్‌ను తాగేశాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఆ బాలుడు హర్యానాలోని పల్వాల్ జిల్లా జలాల్‌పూర్ గ్రామ నివాసి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments