మహాశివరాత్రిపై జ్యోతిష్య శాస్త్రం ఏమంటుందంటే?

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (22:47 IST)
ఈ ఏడాది శివరాత్రి పండుగ మార్చి 1న రానుంది. మహాశివరాత్రిపై జ్యోతిష్యం ప్రకారం వున్న ప్రాధాన్యత ఏంటంటే..? చతుర్దశి తిథికి అధిపతి శివుడే. జ్యోతిష్యం  ప్రకారం ఈ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.  
 
జ్యోతిష్యశాస్త్రంలోని గణాంకాల ప్రకారం, సూర్యుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు, సీజన్ మార్పు కూడా కొనసాగినప్పుడు శివరాత్రి జరుగుతుంది. పధ్నాలుగవ రోజున చంద్రుడు బలహీనుడవతాడని జ్యోతిష్యం చెబుతుంది. 
 
శివుడు తన తలపై చంద్రుడిని ధరిస్తాడు కావున, ఆ రోజున అతనిని ఆరాధించడం విశేష ఫలితాలను ఇస్తుంది. శివారాధనతో చంద్రుడిని శక్తివంతం చేస్తుంది. చంద్రుడు మనస్సుకు సంకేతం కాబట్టి, ఇది అదనపు ప్రయోజనాన్ని ఇస్తుంది. 
 
ఇంకా చెప్పాలంటే, శివుడిని ఆరాధించడం సంకల్పశక్తికి బలాన్ని ఇస్తుంది. భక్తుడిలో అజేయమైన శౌర్యాన్ని అదేవిధంగా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని ఇస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
 
ఈ రోజున శివపురాణాన్ని పఠించి మహామృత్యుంజయ లేదా శివ పంచాక్షరి ఓం నమః శివయ మంత్రాన్ని పఠించాలి. అదనంగా, శివరాత్రి రాత్రంతా జాగరణ చేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

కర్నాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?

ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

అన్నీ చూడండి

లేటెస్ట్

30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

తర్వాతి కథనం
Show comments