Webdunia - Bharat's app for daily news and videos

Install App

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు : ఏ పార్టీకి ఎన్ని సీట్లు

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (15:10 IST)
దేశంలో 17వ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి రానుంది. ఆ పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి 353 సీట్లను దక్కించుకుని అతిపెద్ద కూటమిగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ 51 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది.

ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు.. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా కూడా వెల్లడయ్యాయి. ఇందులో అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, ఒడిషాలో బిజూ జనతాదళ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ, సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్ఛా పార్టీ అద్భుత విజయాన్ని దక్కించుకుంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వివిధ పార్టీలు గెలుచుకున్న సీట్ల వివరాలను పరిశీలిస్తే, 
 
బీజేపీ 303, కాంగ్రెస్ 52, డీఎంకే 23, టీఎంసీ 22, వైకాపా 22, శివసేన 18, జేడీయూ 16, తెరాస 9, టీడీపీ 3, బీజేఎస్పీ 10, ఎస్పీ 5, బీజేడీ 12, అన్నాడీఎంకే 1, సీపీఎం 3, ఎన్సీపీ 4, ఇతరులు 39 మొత్తం 542. 
 
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (మొత్తం 175) : వైకాపా 151, టీడీపీ 23, జనసేన 1 
ఒడిషా అసెంబ్లీ (మొత్తం 147) : బీజేడీ 112, కాంగ్రెస్ 9, బీజేపీ 23, ఇతరులు 2. 
సిక్కిం అసెంబ్లీ (32) : ఎస్.డి.ఎఫ్ 15, ఎస్.కె.ఎం 17. 
అరుణాచల్ ప్రదేశ్ (60) : బీజేపీ 40, ఎన్.పి.పి. 6, కాంగ్రెస్ 4, ఇతరులు 10.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments