Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులివెందులలో జగన్‌ను ఓడించడానికి ఓ పిల్లకాయ్ చాలు...

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (16:57 IST)
పులివెందుల స్థానం అంటే వైఎస్సార్ ఫ్యామిలీ కంచుకోట అని అందరికీ తెలిసిందే. అలాంటిది... ఆ కోటలో పాగా వేస్తానంటున్న ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. అసలు వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని ఓడించి డిపాజిట్లు గల్లంతు చేయడానికి తమ పార్టీ నుంచి ఓ పిల్లకాయ్ చాలంటూ సెటైర్లు వేయడం విశేషం. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... తనకు వచ్చిన హెలికాప్టర్ గుర్తును చూసి జగన్ జడుసుకుంటున్నారనీ, ఆయనకు ఫ్యానుకి-హెలికాప్టర్‌కి మధ్య వున్న తేడా ఏమిటో కూడా తెలియదంటూ విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి వద్ద లక్షల కోట్లు వున్నాయనీ, తమ వద్ద మాత్రం లక్షల రూపాయలు మాత్రమే వున్నాయన్నారు. ఏపీకి న్యాయం జరగాలంటే ప్రజాశాంతి పార్టీకి ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments